నమ్మిన వారిని వదిలేస్తే పాపమా ?

శరణాగతులైన వారికీ ద్రోహం  చెయ్యటం ,స్త్రీ ని చంపటము,సద్ బ్రాహ్మణనుని ధనాన్ని హరించడము ,మిత్ర ద్రోహం చెయ్యటం వలన ఏ ఏ పాపాలు సాంక్రమిస్తాయో,అట్టి పాపం నమ్మిన వారిని వదిలివేయడం వలన వస్తుంది.
  1.     భార్య నమ్మి వస్తుంది,ఆమెను వదిలివెయ్యడం. 
  2.    తమ్ముడు అన్నని నమ్ముతాడు,అలాంటి అన్న తమ్ముడిని మోసం చెయ్యటం ఇలాంటి వన్నీ     ఫై   పాపలతో     సమానము.

Comments